Monday, September 30, 2013

మంచి, చెడు ఒక ప్రాంతానికే పరిమితం కాదు.. అన్ని ప్రాంతాల్లో మంచి వారు, చెడ్డవారు ఉంటారు.. తెలివి తేటల విషయంలోనూ అంతే.. మనతో ఏకీభవించని మాత్రాన అవతలి వారిని నిందించడం సరికాదు.. వారిని ఎలా ఒప్పించాలనే విషయంపై దృష్టి పెట్టాలి.. కానీ నిందిస్తూ పోతో శత్రువులు పెరుగుతారు తప్పి ప్రయోజనం లేదు.. ఆంధ్రా ప్రాంతంలో మేధావులు లేరనడం సమంజసం కాదు.. తెలంగాణ వాదానికి మద్దతు తెలిపిన వారిలో పొత్తూరి వెంకటేశ్వర రావులాంటి వారు ఎందరో ఉన్నారు.. బీజేపీతో పాటు, పలు ప్రజాసంఘాలకు చెందిన ఆంధ్ర మేధావులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చి సహకరించడం లేదా? ఇలా ఏకపక్షంగా నిందించడం సమంజసమేనా?

No comments:

Post a Comment