Monday, September 30, 2013

మేతగాడికి జైలే దిక్కు..

మేసినోడికి మేసినంత అనుకున్నాడు.. పశువుల నోటికాడికి అందాల్సిన గ్రాసాన్ని మేసాడు.. కానీ చట్టం ఒప్పుకోదుగా.. చివరకు దోషిగా తేలాడు.. పాపం లాలూ ప్రసాద్ యాదవ్ కి ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో?.. నాయకులారా బీ కేర్ ఫుల్.. మేం తింటాం, ప్రజలకూ ఇంత పడేసి గెలుస్తాం అంటే కుదరదు.. ఏనాటికైనా శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవాల్సిందే..

No comments:

Post a Comment