Monday, September 24, 2012

వినాశ కాలే విపరీత బుద్ది అన్నారు మన పెద్దలు.. ప్రజా వ్యతిరేక విధానాలతో కష్టకాలం ఎదురుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తన సమాధిని తానే సిద్దం చేసుకుంటోంది.. బస్సు చార్జీలు, విద్యుత్తు చార్జీలు ఎడా పెడా పెంచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం క్రమంగా ప్రజలకు మరింత దూరమౌతోంది.. ఒకవైపు ప్రజల ప్రయోజనాలకు చేటు తెస్తూ, మరో వైపు ఇందిరమ్మ బాట.. యువకిరణాలు అంటే నమ్మేది ఎవరు?

No comments:

Post a Comment