Saturday, July 2, 2016

సీఎం సాబ్ కు ఎందుకు చెప్పలేదు..

నాకో అనుమానం..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర విషయంలో ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావును అప్రమత్తం చేశారట.. ఈ విషయం స్వయంగా కేసీఆర్ ఇటీవల బయట పెట్టారు.. మరి హైదరాబాద్ పాత నగరంలో తిష్ట వేసిన ఉగ్రవాదుల గురుంచి సీఎం గారికి ఓవైసీ సాబ్ ఎందుకు చెప్పలేదు?..

ఎన్ఐఏ అప్రమత్తత వల్ల ఎంత పెద్ద ముప్పు తప్పిపోయింది.. లేకపోతే భాగ్యనగరం ఏమయ్యుండేది.. అది సరే పట్టుబడ్డ ఉగ్రవాదులకు ఓవైసీ సాబ్ న్యాయ సహాయం చేస్తారట.. హతవిధి.. దేవుడా.. కాపాడు నా నగరాన్ని..

No comments:

Post a Comment