Saturday, February 18, 2017

తమిళనాట 'సిగ్గు'స్వామ్యం

1989లో డీఎంకే ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేత జయలలిత చీర లాగి అవమానిస్తే, 2017లో అదే సీన్ రిపీట్ అయింది.. అసెంబ్లీలో జరిగిన తోపులాటలో ప్రతిపక్ష నేత స్టాలిన్ చొక్కా చిరిగింది..
తమిళనాడు అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటు.. ఇందులో ఏఐఏడీఎంకే, డీఎంకే ఎమ్మెల్యేలు పోటీలు పడి తమ వంతు పాత్ర పోశించారు.. సీఎం పళని స్వామి బలపరీక్ష సందర్భంగా డీఎంకే సభ్యులు స్పీకర్ చొక్కా చిండం.. అందుకు ప్రతిగా ప్రతిపక్ష నేత స్టాలిన్ కు అవమానం..

ఇవి చూస్తుంటే అది అసెంబ్లీనా? కుస్తీ గోదానా అనే అనుమానం వస్తోంది. కనీసం కుస్తీ పోటీలకు నియమ నిబంధనలు ఉంటాయి.. తమిళనాడు అసెంబ్లీలో అవి కూడా పాటించరా?..

No comments:

Post a Comment