Wednesday, October 31, 2012

ఉక్కు మనిషి,  సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి నేడు..హైదరాబాద్ తో పటు ఐదు వందలకు పైగా సంస్థానాలను భారత దేశంలో విలీనం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిన నవభారత నిర్మాత సర్దార్ పటేల్.. పటేల్ ప్రధాన మంత్రి అయ్యుంటే కాశ్మీర్ తో సహా దేశ సమస్యలు అన్నింటిని సమర్ధంగా పరిష్కరించి ఉండేవారు.. సర్దార్ పటేల్జిని స్మరించుకోవడం భారతీయులుగా మన విధి..

No comments:

Post a Comment