Wednesday, February 28, 2018

విద్యార్థులకు మోదీ చిట్కాలు



దేశవ్యాప్తంగా విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాసిన 'ఎగ్జామ్ వారియర్స్' పుస్తకం విడుదలైంది..
విద్యార్థులు పరీక్షల సమయంలో వత్తిడిని ఎలా తగ్గించుకోవచ్చు.. ఏకాగ్రతను పెంచుకొని, చదువుపై దృష్టి పెట్టడం ఎలా అనే విషయాలను ప్రధాని ఈ పుస్తకంలో ప్రస్తావించారు.. క్రమశిక్షణ, సమయపాలనతో పాటు వత్తిడిని జయించేందుకు యోగ సాధన సూచించారు. పెంగ్విన్ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా చదవాల్సిన పుస్తకం ఇది..
18.02.2018

No comments:

Post a Comment