Wednesday, February 28, 2018

మధు హత్యను పట్టించుకోరా?



మన దేశ పార్లమెంట్ మీద దాడి చేసిన దేశ ద్రోహికి ఉరి శిక్ష వేస్తే అతనికి సంఘీభావంగా ప్రదర్శనలు చేపట్టారు..
కర్ణాటకలో మహిళా జర్నలిస్టును హత్య చేసింది ఎవరో తెలియకున్నా ఒక సంస్థను టార్గెట్ చేస్తూ ఆందోళనలు జరిపారు..
సెంట్రల్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు సామాజిక వర్గం రంగు పులిమి గోల చేశారు..
కానీ..
కేరళలో ఒక ఆదివాసీ యువకుడు ఆహారం దొంగిలించాడే సాకుతో సెల్ఫీలు దిగి మరీ దారుణంగా కొట్టి చంపితే ఎవరికీ పట్టదేం.. 
ఏమయ్యాయి మీ ఆందోళలు, నిరసనలు, ప్రదర్శనలు.. 
ఆదివాసి మధు ప్రాణానికి విలువ లేదా?.. కేరళ ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతున్న ఇతర హత్యల విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది ఎందుకు?
25.02.2018

No comments:

Post a Comment