Friday, November 1, 2013

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కమలం పువ్వుల చెర్వులు (Lotus Ponds) మూయించాలి, ఇవి బీజేపీకి ప్రచారంగా ఉపయోగపడుతున్నాయి అని కాంగ్రెస్ కోరగానే ఎన్నికల సంఘం సరేనంటూ ఆదేశాలు ఇచ్చేసింది..
మరి కాంగ్రెస్ పార్టీకి ప్రచార సాధనాలవుతున్న హస్తాలను ఏమి ఛేస్తారు? నరికేస్తారా? ఎన్నికలయ్యేదాకా జేబుల్లో దాచుకోమని ఆదేశిస్తారా?
ఈ లెక్కన ఢిల్లీలో చీపుర్లతో ఇళ్లు ఊడవ కూడదు.. చీపురు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల గుర్తు కదా మరి..

No comments:

Post a Comment