Saturday, April 16, 2016

అంతలోనే దూరమైన రవీందర్

చిరకాల మిత్రుడు దాసరి రవీందర్ ఇకలేడనే వార్తను జీర్ణించుకోవడం కష్టంగానే ఉంది.. జెమినిలో కలిసి పని చేశాం.. ఆ తర్వాత ఈటీవీ, సాక్షి, టీవీ5లలో చేసిన రవీందర్ మంత్రి ఈటెల రాజేందర్ పీఆర్వోగా చేరాడు.. తరచూ కలుసుకుంటూ, ఫోన్లో చాలా సేపు మాట్లాడుకునే వాళ్ళం.. నెల రోజుల క్రితం రవీందర్ ఫోన్ చేసినా, దురదృష్టవశాత్తు కలువలేక పోయాను.. ఎక్కడ కనిపించినా అన్నా అంటూ పలకరించి, ఆప్యాయంగా కౌగలించుకునే రవీందర్ ఇంతలో శాశ్వతంగా దూరం అవుతాడని  ఊహించ లేకపోయాను..
రవీందర్ మన స్వయంసేవక్.. ఏబీవీపీలో కూడా పనిచేశాడు..
రవీందర్ కు నా అశృనివాళి.. ఆయన కుటుంబానికి ప్రగాడ సంతాపం..

No comments:

Post a Comment