Saturday, April 30, 2016

మన ప్రాచీన చరిత్ర

ప్రాచీన భారతదేశ చరిత్రలోని కొన్ని ముఖ్య ఘట్టాలు (మహాభారత యుద్ధం నుండి శాలివాహన శకం వరకు)
క్రీ.పూ.3138: మహాభారత యుద్ద సమాప్తి, ధర్మరాజు పట్టాభిషేకం
క్రీ.పూ.3102: శ్రీకృష్ణుని నిర్యాణం, కలియుగ ప్రారంభం
క్రీ.పూ.3101: పరీక్షిత్తు రాజ్యాభిషేకం
క్రీ.పూ.3076: ధర్మరాజు స్వర్గారోహణ
క్రీ.పూ.3041: పరీక్షిత్తు మరణం, జనమేజయుని రాజ్యాభిషేకం
క్రీ.పూ.1887: బుద్ధుని జననం
క్రీ.పూ.1472: అశోకుని రాజ్యాభిషేకం
క్రీ.పూ.1400: సంస్కృత వ్యాకరణవేత్త పాణిని జననం
క్రీ.పూ.1218: యోగాచార్య పతంజలి జననం
క్రీ.పూ.648: మగధ సామ్రాజ్య స్థాపన
క్రీ.పూ.599: మహావీరుని జననం
క్రీ.పూ.509: అది శంకరాచార్య జననం
క్రీ.పూ.371:చాణక్యుని జననం
క్రీ.పూ.327: చంద్రగుప్తుని రాజ్యాభిషేకం
క్రీ.పూ.326: అలెగ్జాండర్ దండయాత్ర
క్రీ.పూ.101: విక్రమాదిత్యుని జననం
క్రీ.పూ.82: గుప్తుల యుగం అంతం
క్రీ.పూ.57: విక్రమాదిత్య శకం ప్రారంభం
క్రీ.శ.78: శాలివాహన శకం ప్రారంభం
(సేకరణ: క్రాంతి దేవ్ మిత్ర.. ఆధారం: Glimpes of Bharatiya History - Dr.Rajendra Singh Kushivaha)

No comments:

Post a Comment