Saturday, March 31, 2018

గడ్డి తిన్న పాపానికి..

పశుగ్రాస కుంభకోణం కేసులన్నింటిలో లాలూ ప్రసాద్ యాదవ్ 20 ఇళ్లకు పైగానే జైళ్లో ఉండబోతున్నారు.. 
లాలూకు జైళ్లో మూడు పూటలా గడ్డి పెట్టాల్సిందే.. అంతే కాదు ఈ గడ్డి కూడా ఆయన తోనే పెంచిపిస్తే ఇంకా బాగుంటుంది..
మునుముందు ఇలాంటి కుంభకోణాలు చేయకుండా రాజకీయ నాయకులకు కనువిప్పు కలగాలి..

24.03.2018

No comments:

Post a Comment