Tuesday, June 21, 2016

సార్ నే మరచిపొయారా?


అధికార మదం అన్నీ మరచిపోయేలా చేస్తుంది అంటే ఇదే.. నేడు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ వర్ధంతి.. ఈ విషయాన్ని అధికారంలో ఉన్నవారు మార్చారు.. వారి చేతిలోని దిన పత్రిక కూడా ఎందుకో జయశంకర్ గురుంచి ఇవాళ ఒక్క ముక్క కూడా రాయలేదు. కానీ ఆంధ్రా పత్రిక అంటూ వారి వెలివేసిన పేపర్ మాత్రమే ఆ మహానీయున్ని గుర్తు చేసుకుంది..

No comments:

Post a Comment