Saturday, September 5, 2015

సంస్కారం మరచిన పూర్వ విద్యార్థి,,

ఈయ‌న పేరు శేఖ‌ర్ గుప్తా.. జాతి హితం పేరిట ప్ర‌తివారం సాక్షిలో కాల‌మ్ నిర్వ‌హిస్తాడు.. శిశుమందిర్‌లో చ‌దువుకున్నాడ‌ట‌.. 
చిన్నపుడు జ‌హంగీర్ గురుంచి త‌న‌కు చెప్ప‌లేదంటూ తెగ బాధ ప‌డిపోయాడు.. శిశుమందిర్‌లో చ‌దువుకున్నందుకు త‌న జీవితానికి మంచి జ‌రిగింద‌ని చెబుతూనే, కానీ.. అంటూ స‌న్నాయి నొక్కులు వినిపిస్తున్నాడు.. 

శిశుమందిర్లో తాను నేర్చుకున్న సంస్కారాలపై బురద చల్లుతున్నాడు.. ఉపాధ్యాయ దినోత్సవం రోజున తన ఆచార్యుల ఋణం ఇలా తీర్చు కున్నాడు. 

ఇలాంటి వారిని ఏమ‌నాలో మీరే తేల్చుకోండి.

No comments:

Post a Comment