Wednesday, October 2, 2013

భారత దేశ మహా పుత్రుడు మహాత్మా గాందీ 144వ జన్మదినోత్సవం నేడు.. సత్యం, అహింస, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం, స్వదేశీ స్వావలంభన ఆనే ఆయుధాలతో స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు ఆయన.. జాత్యహంకారం, అంటరానితనం లాంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడారు.. రామ రాజ్యం కోసం కలలు కన్నారు.. దేశ ప్రజల కష్టాలను చూసి జీవితాంతం చిన్న పంచె, నూలు కండువాకే పరిమితం అయ్యారు.. 20వ శతాబ్దంలో ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన నాయకుల్లో మహాత్మ గాంధీయే అగ్రగామిగా ఉన్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి.. ఆయన జీవితమే ఒక సందేశం.. అందుకే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 'మహాత్మడు' అయ్యారు

No comments:

Post a Comment