Sunday, January 15, 2012

మన సంస్కృతీ, సాంప్రదాయాలను కాపాడుకుందాం..

ఆధునిక సమాజంలో మన సంస్కృతీ సాంప్రదాయాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు చెల్లాచెదురై, ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో వలస పోతున్నాం.. మన కట్టూ, బొట్టూ చెదిరిపోతున్నాయి.. కనీసం పండుగలనైనా కుటుంబ సభ్యులందరూ కలిసి జరుపుకుంటే ఎంత బాగుంటుంది.. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని చీకట్ల పాలెంలో ఓ కుటుంబం సంక్రాంతి పండుగ సందర్భంగా ఒకే విస్తరిలో భోజనం చేయడం ఎంత బాగుందో చూడండి..

No comments:

Post a Comment