Friday, October 30, 2015

పందిని మార్కు పాలు

దక్షిణాదికి చెందిన ఓ ముఖ్యమంత్రి హఠాత్తుగా గోమాంస భక్షణపై మక్కువ పెంచుకున్నారు.. ఇందుకు నిరసనగా ఆ రాష్ట్ర పాడి పరిశ్రమకు చెందిన చిహ్నంలో ఉన్న గోమాత అతన్ని అసహ్యించుకొని వాకౌట్ చేసింది.. దీంతో సదరు సీఎంగారు పందిని మార్కు పాలనే తాగుతున్నారు.. ఎవరి తిండి వారిష్టం.. అంత వరకూ అభ్యంతరం లేదు.. కానీ బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తులు మెజారిటీ ప్రజల మనోభావాలను కించ పరచడం ఎంత వరకూ సమంజనం?.. అందుకే నా ఈ వినూత్న నిరసన..

No comments:

Post a Comment