Monday, November 5, 2012

స్వల్పమైన మనవ తప్పిదాలు అంతులేని విషాదాన్ని మిగులుస్తాయి..కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం ప్రభుత్వ వైఫల్యమే.. ప్రభుత్వం డబ్బా కొట్టుకొని ప్రచారం చేసుకుంటున్న 108 సర్వీసు ఎంత బేషుగ్గా పని చేస్తుందో దేశ ప్రజలందరికి తెలిసిపోయింది.. ఇంత ముఖ్యమైన సర్వీసు సకాలంలో రాకపోవడం, జాతీయ రహదారుల వారి అంబులెన్స్ లో ఆక్సిజన్ అందుబాటులో లేని కారణంగా ఎర్రన్న ప్రాణాలు కోల్పోయారని అందరికి అర్థం అయిపోయినా , అంతా సవ్యం అని ప్రబుత్వం భుకాయించడంలో అర్థం లేదు.. వి.ఐ.పి.ల ప్రాణాలే కాపాడలేని ప్రభుత్వం సామాన్యులను రక్షిస్తుందని ఆశించగలమా?..

No comments:

Post a Comment