Monday, November 5, 2012


ఆనాడు రోమ్ నగరం తగలడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడట.. ఈనాడు వరదల్లో ఆంధ్రదేశం మునిగితే రాష్ట్ర పాలకులు ఢిల్లీలో పట్టాభిషేకం తిలకించడానికి పోయారు.. ప్రజలు వరదల్లో అల్లాడి పోతుంటే సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిన ముఖ్యమంత్రికి ఢిల్లీ కార్యక్రమమే ముఖ్యం..

No comments:

Post a Comment